ETV Bharat / state

యడ్లపాడు ఎస్బీఐలో కరోనా కలకలం

author img

By

Published : Apr 26, 2021, 4:19 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. ఎస్బీఐ మేనేజర్​తో పాటు.. ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు.

corona at yadlapadu bank
corona at yadlapadu bank

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాంకులు మూతపడుతున్నాయి. తాజాగా యడ్లపాడులోని ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. బ్యాంకు మేనేజర్​కు, ముగ్గురు బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు. బ్యాంకు వద్దకు వచ్చిన ఖాతాదారులు సమాచారం తెలుసుకుని వెనుతిరిగారు.

గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాంకులు మూతపడుతున్నాయి. తాజాగా యడ్లపాడులోని ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. బ్యాంకు మేనేజర్​కు, ముగ్గురు బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు. బ్యాంకు వద్దకు వచ్చిన ఖాతాదారులు సమాచారం తెలుసుకుని వెనుతిరిగారు.

ఇదీ చదవండి: కడప జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.