ETV Bharat / state

ఈ నెల 14నుంచి రాష్ట్రంలో భారత్​ జోడో యాత్ర..

author img

By

Published : Oct 8, 2022, 12:07 PM IST

JODO YATRA IN AP : ఈ నెల 14 నుంచి రాష్ట్రంలో భారత్​ జోడో యాత్ర జరగనుందని కాంగ్రెస్​ పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మస్తాన్​వలి తెలిపారు. జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

JODO YATRA IN AP
JODO YATRA IN AP

BHARAT JODO YATRA : రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి భారత్‌ జోడో యాత్ర జరుగనుందని PCC వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి తెలిపారు. గుంటూరులో జోడో యాత్రకు సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న మస్తాన్‌వలి .. రాష్ట్రంలో జరిగే జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలపై ఆలోచించాలన్నారు.

BHARAT JODO YATRA : రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి భారత్‌ జోడో యాత్ర జరుగనుందని PCC వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి తెలిపారు. గుంటూరులో జోడో యాత్రకు సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న మస్తాన్‌వలి .. రాష్ట్రంలో జరిగే జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలపై ఆలోచించాలన్నారు.

ఈ నెల 14నుంచి రాష్ట్రంలో భారత్​ జోడో యాత్ర

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.