ETV Bharat / state

వీకర్స్ సొసైటీ భూములకు పరిహారం.. రూ.30 కోట్లు మంజూరు - Weakers Society lands updates

వీకర్స్ సొసైటీ భూములకు రూ.30 కోట్లు పరిహారం మంజూరు
వీకర్స్ సొసైటీ భూములకు రూ.30 కోట్లు పరిహారం మంజూరు
author img

By

Published : Oct 13, 2021, 9:55 PM IST

Updated : Oct 13, 2021, 10:34 PM IST

21:52 October 13

చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్స్ సొసైటీ భూములకు పరిహారం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి వీకర్స్ సొసైటీ భూములకు సంబంధించి రూ.30 కోట్లు పరిహారాన్ని అధికారులు మంజూరు చేశారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న యడవల్లి వీకర్స్ సొసైటీ భూముల(Compensation for Weakers Society lands)కు పరిహారం అందించే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. సొసైటీ పరిధిలో మొత్తంలో 120 కుటుంబాలకు చెందిన 223 మంది రైతులను అర్హులుగా గుర్తించిన అధికారులు.. రూ.30 కోట్లు పరిహారం(Compensation Released for Weakers Society lands at Guntur district) మంజూరు చేశారు.

ఇదీ చదవండి.. 

Amaravati: 666వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

21:52 October 13

చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్స్ సొసైటీ భూములకు పరిహారం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి వీకర్స్ సొసైటీ భూములకు సంబంధించి రూ.30 కోట్లు పరిహారాన్ని అధికారులు మంజూరు చేశారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న యడవల్లి వీకర్స్ సొసైటీ భూముల(Compensation for Weakers Society lands)కు పరిహారం అందించే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. సొసైటీ పరిధిలో మొత్తంలో 120 కుటుంబాలకు చెందిన 223 మంది రైతులను అర్హులుగా గుర్తించిన అధికారులు.. రూ.30 కోట్లు పరిహారం(Compensation Released for Weakers Society lands at Guntur district) మంజూరు చేశారు.

ఇదీ చదవండి.. 

Amaravati: 666వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

Last Updated : Oct 13, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.