ETV Bharat / state

హైకోర్టు న్యాయమూర్తి కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు

హైకోర్టు న్యాయమూర్తి... జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత, అభిషేక్​ వివాహం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని సి.కె. కన్వెన్షన్​లో ఘనంగా జరిగింది. గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​, ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.

author img

By

Published : Dec 28, 2020, 8:10 AM IST

cm jagan
cm jagan

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత, అభిషేక్​ వివాహం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని సి.కె.కన్వెన్షన్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. గవర్నర్​ బిశ్వభూషన్ హరిచందన్​, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబం వివాహానికి హాజరై నవ దంపతులను ఆశ్వీరదించారు.

ఇదీ చదవండి:

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుమార్తె అమృత, అభిషేక్​ వివాహం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని సి.కె.కన్వెన్షన్​లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. గవర్నర్​ బిశ్వభూషన్ హరిచందన్​, ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబం వివాహానికి హాజరై నవ దంపతులను ఆశ్వీరదించారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.