ETV Bharat / state

'ఓట్లు వేసి గెలిపించిన వారంతా నిలదీయండి'

author img

By

Published : Feb 5, 2020, 11:44 PM IST

అమరావతికోసం రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 50వ రోజుకు చేరాయి. వైకాపాకు ఓటు వేసిన వాళ్లంతా ఆ పార్టీ శాసనసభ సభ్యులను నిలదీయాలని తుళ్లూరు మండలం వెలగపూడి మహిళలు డిమాండ్ చేశారు. యువత విదేశాలకు తరలిపోకుండా ఆంధ్రాలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు కోరారు.. తమ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

capital farmers demand to ask ycp leaders about  capital issue  who vote for party winning
జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు

.

జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు

ఇదీ చూడండి తుగ్లక్​తో జగ్లక్​కు పోలికే లేదు: సీపీఐ రామకృష్ణ

.

జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు

ఇదీ చూడండి తుగ్లక్​తో జగ్లక్​కు పోలికే లేదు: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.