ETV Bharat / state

సుష్మ మృతి భాజపాకు తీరని లోటు:కన్నా

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పదవులకు వన్నె తెచ్చిన నాయకురాలు సుష్మా అని కన్నా ప్రశంసించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటుగా చెందారు. సుష్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

author img

By

Published : Aug 7, 2019, 11:09 AM IST

bjp_state_president_kanna_tribute_to_sushma_swaraj
సుష్మ మృతి భాజపాకు తీరని లోటు:కన్నా

సుష్మ మృతి భాజపాకు తీరని లోటు:కన్నా
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.