ETV Bharat / state

''ఏం మెుహం పెట్టుకుని బస్సుయాత్ర''

author img

By

Published : Feb 2, 2019, 11:00 PM IST

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన భాజపా... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బస్సు యాత్ర చేపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు.

సాధినేని యామిని

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన భాజపా... ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బస్సు యాత్ర చేపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రధాని మోడీతో పాటు భాజపా నేతల తీరుని తప్పుబట్టారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీకి మొండిచేయి చూపారని.... కనీసం ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు ఎకరాకు 6వేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని వ్యాఖ్యానించారు.

ఏం మెుహం పెట్టుకుని బస్సుయాత్ర''
undefined

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన భాజపా... ఇపుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో బస్సు యాత్ర చేపడుతుందని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని ప్రశ్నించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రధాని మోడీతో పాటు భాజపా నేతల తీరుని తప్పుబట్టారు. చివరి బడ్జెట్లో కూడా ఏపీకి మొండిచేయి చూపారని.... కనీసం ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు ఎకరాకు 6వేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని వ్యాఖ్యానించారు.

ఏం మెుహం పెట్టుకుని బస్సుయాత్ర''
undefined

New Delhi, Feb 02 (ANI): Bharatiya Janata Party (BJP) leader Subramanian Swamy speaking on the unemployment data and the Interim Budget, said, "The interest rate because of Mr. Raghuram Rajan has been too high, and so medium and small industries have all collapsed. This has led to increased unemployment. I am not surprised if they say that unemployment is at the highest. To rectify it, you encourage these medium and small industries by giving them cheap capital. So have to reduce interest rate. There is nothing in the Budget on reducing the interest rate."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.