ETV Bharat / state

మంగళగిరి నుంచి బిహార్ వలస కూలీల తరలింపు - మంగళగిరి నుంచి స్వస్థలాలకు బయలుదేరిన బిహార్ కూలీలు

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బిహార్ వలస కార్మికులు స్వస్థలాలకు బయలుదేరారు. గత వారం రోజులుగా తమను స్వస్థలాలకు పంపించాలని నిరసన చేపట్టగా.. ఎట్టకేలకు అధికారులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని తరలించే ఏర్పాట్లు చేశారు.

bihar migrant labours going to their own places from mangalagiri
మంగళగిరి నుంచి వెళుతున్న బిహార్ వలస కూలీలు
author img

By

Published : May 10, 2020, 5:27 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికుల ఆందోళన ఫలించింది. బిహార్​కు చెందిన 204 మంది వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. ముందుగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. 8 ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరుకు తరలించారు. ఈ రాత్రికి బిహార్ వెళ్లే ప్రత్యేక రైలులో వారు తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు.

తమను స్వస్థలాలకు పంపించాలని గత వారం రోజుల నుంచి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు స్వస్థలాలకు వెళ్తున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద వలస కార్మికుల ఆందోళన ఫలించింది. బిహార్​కు చెందిన 204 మంది వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. ముందుగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. 8 ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరుకు తరలించారు. ఈ రాత్రికి బిహార్ వెళ్లే ప్రత్యేక రైలులో వారు తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు.

తమను స్వస్థలాలకు పంపించాలని గత వారం రోజుల నుంచి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు స్వస్థలాలకు వెళ్తున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

ఇబ్బందులు పడుతున్నాం.. ఊరెళ్లిపోతాం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.