ETV Bharat / state

'ఈ పోరాటం ఆగదు... కొనసాగుతూనే ఉంటుంది'

వైకాపా బాధితులకు న్యాయం జరిగే వరకూ తెదేపా పోరాటం చేస్తూనే ఉంటుందని చంద్రబాబు అన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆత్మకూరు వెళ్తానని తెలిపారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తెదేపా అధినేత 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి వెళ్లకుండా ఇంటికి తాళాలు వేశారు.

author img

By

Published : Sep 11, 2019, 12:46 PM IST

'చలో ఆత్మకూరు ' అడ్డుకోవడం పై మాట్లాడుతున్న చంద్రబాబు

ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తే చాలా బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు వాపోయారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటి బయట తాళాలు వేశారు. కార్యకర్తలు, తెదేపా నేతలు లోపలికి రాకుండా ఇంటి బయట అడుకుంటున్నారు. ప్రశాంతంగా నిరసనలు తెలపాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

'మన హక్కులు కాపాడుకునేందుకు నిరంతరం పోరాడదాం. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటికి రాకుండా చేశారు.ఈ పోరాటం ఆగదు.... ఇకముందూ కొనసాగిస్తాం. పోలీసులు అనుమతిస్తే ఆత్మకూరు వెళ్తా... అనుమతించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా"- చంద్రబాబు

వంద రోజులకుపైగా 125 కుటుంబాలు ఊరి వదిలిపెట్టి వెళ్లాయని... పొలాన్ని కూడా వదిలిపెట్టిన వారు ఉన్నారని చంద్రబాబు అన్నారు. కేసులు పెట్టేందుకు వెళ్తే నమోదు చేసుకోలేదని ధ్వజమెత్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసుస్టేషన్లకు తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. బాధితులందరినీ వారి స్వగ్రామాలకు క్షేమంగా తరలించాలని... దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

వైకాపా "చలో ఆత్మకూరు"నూ నిరాకరించిన పోలీసులు

ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తే చాలా బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు వాపోయారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటి బయట తాళాలు వేశారు. కార్యకర్తలు, తెదేపా నేతలు లోపలికి రాకుండా ఇంటి బయట అడుకుంటున్నారు. ప్రశాంతంగా నిరసనలు తెలపాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

'మన హక్కులు కాపాడుకునేందుకు నిరంతరం పోరాడదాం. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటికి రాకుండా చేశారు.ఈ పోరాటం ఆగదు.... ఇకముందూ కొనసాగిస్తాం. పోలీసులు అనుమతిస్తే ఆత్మకూరు వెళ్తా... అనుమతించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా"- చంద్రబాబు

వంద రోజులకుపైగా 125 కుటుంబాలు ఊరి వదిలిపెట్టి వెళ్లాయని... పొలాన్ని కూడా వదిలిపెట్టిన వారు ఉన్నారని చంద్రబాబు అన్నారు. కేసులు పెట్టేందుకు వెళ్తే నమోదు చేసుకోలేదని ధ్వజమెత్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసుస్టేషన్లకు తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. బాధితులందరినీ వారి స్వగ్రామాలకు క్షేమంగా తరలించాలని... దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

వైకాపా "చలో ఆత్మకూరు"నూ నిరాకరించిన పోలీసులు

Intro:


Body:Ap-tpt-77-11-Pavithroshavam-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోసు వారి పల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి పవిత్రోత్సవం వైభవంగా జరిగింది ఈ నెల 8 న భగవదారాధన, అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవం ఇవాళ బుధవారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, వీధి ఉత్సవంతో ముగిసింది. స్వామివారి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని కార్యనిర్వహణాధికారులు సిబ్బంది, కోసు వారి పల్లి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్యులవారు ఈ ఆలయంలో స్వామి వారిపై ఐదు కీర్తనలు ఆలపించి నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇంత ప్రాచుర్యం లో ఉన్న ఈ ఆలయాన్ని చోళ రాజుల పాలనలో ప్రారంభం చేస్తే, శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మాణం పూర్తి చేసినట్లు శాసనాలలో ఉంది. ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కి వచ్చినప్పటి నుంచి స్వామివారి ఉత్సవాలను సంప్రదాయబద్దంగా వైభవంగా నిర్వహిస్తున్నారు.


R.sivareddy kit no 863 tbpl
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.