ETV Bharat / state

జగన్​ను సీఎం చేస్తే.. రాష్ట్రం గతి అధోగతే: వంగవీటి రాధా - విమర్శ

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి తెదేపా నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని రాధా విమర్శించారు.

మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి వంగవీటి ప్రచారం
author img

By

Published : Apr 2, 2019, 4:17 PM IST

మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి వంగవీటి ప్రచారం
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లోమంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి.. తెదేపా నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా... సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా.. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాధా విమర్శించారు.

మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి వంగవీటి ప్రచారం
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లోమంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి.. తెదేపా నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా... సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా.. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని రాధా విమర్శించారు.

ఇవి చదవండి

జగన్​ ముఖ్యమంత్రి కావాలని గుంటూరులో చండీయాగం


Intro:av


Body:తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం b సవరం రాజోలు శివకోటి గ్రామాల్లో తెదేపా ఎన్నికల ప్రచారం మంగళవారం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుకు అసాధ్యమని తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు


Conclusion:madhu razole
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.