ETV Bharat / state

11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

author img

By

Published : Jun 3, 2020, 1:08 PM IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఉదయం సచివాలయంలో ఈ భేటీ జరగనుందని సమాచారం.

cm jagan
cm jagan

ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గం‌ సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో 11వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. భేటీలో చర్చించాల్సిన ప్రతిపాదిత అంశాలను పంపించాల్సిందిగా వివిధ శాఖలను సీఎస్ కార్యాలయం కోరింది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని సూచించింది.

ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గం‌ సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో 11వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. భేటీలో చర్చించాల్సిన ప్రతిపాదిత అంశాలను పంపించాల్సిందిగా వివిధ శాఖలను సీఎస్ కార్యాలయం కోరింది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని సూచించింది.

ఇదీ చదవండి

రంగులు తొలగించకుండా తప్పు చేశారు:సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.