ETV Bharat / state

'ర్యాగింగ్‌ దోషులకు ఉరి తప్ప అన్నీ శిక్షలూ వర్తిస్తాయి'

ఏఎన్‌యూలో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయసేవ కమిటీ ఛైర్మన్‌ ఏవీ శేషసాయి హాజరయ్యారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

author img

By

Published : Jul 20, 2019, 9:23 AM IST

anti-ragging-program
ఏఎన్‌యూలో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సు

ర్యాగింగ్‌ చేసినవారికి ఉరి తప్ప అన్ని శిక్షలూ వర్తిస్తాయని హైకోర్టు న్యాయసేవా కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఏవీ శేషసాయి తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయసేవ కమిటీ, అఖిల భారత న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌ సదస్సు జరిగింది. దీనికి హాజరైన జస్టిస్‌ ఏవీ శేషసాయి.... విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కేసుల్లో శిక్ష పడితే ఇక ఏ కళాశాలలోనూ చదివే అవకాశం ఉండదని హెచ్చరించారు.

ఏఎన్‌యూలో యాంటీ ర్యాగింగ్‌ అవగాహన సదస్సు

ర్యాగింగ్‌ చేసినవారికి ఉరి తప్ప అన్ని శిక్షలూ వర్తిస్తాయని హైకోర్టు న్యాయసేవా కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఏవీ శేషసాయి తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయసేవ కమిటీ, అఖిల భారత న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌ సదస్సు జరిగింది. దీనికి హాజరైన జస్టిస్‌ ఏవీ శేషసాయి.... విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కేసుల్లో శిక్ష పడితే ఇక ఏ కళాశాలలోనూ చదివే అవకాశం ఉండదని హెచ్చరించారు.

Intro:రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఉదయం 10 గంటల నుంచి ఎండవేడిమి తీవ్రమవుతోంది ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పనులపై మాత్రమే బయటకు వచ్చేందుకు ఫీల్ అవుతుంది గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు దాంతో అధికమవడంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది


Body:palakonda


Conclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.