ETV Bharat / state

అమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిత్యవసరాల పంపిణీ

author img

By

Published : Aug 3, 2020, 8:49 AM IST

పాఠశాలలు మాతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు గుంటూరులో అమ్మట్రస్టు సభ్యులు నిత్యవసరాలు అందించారు. సుమారు 500మంది ఉపాధ్యాయులకు బియ్యం, కందిపప్పు, పచ్చడి తదితర సరకులు అందించినట్లు తెలిపారు.

AMMA TRUST MEMBERS DISTRIBUTES GROSSARIES TO TEACHERS IN GUNTUR DST
AMMA TRUST MEMBERS DISTRIBUTES GROSSARIES TO TEACHERS IN GUNTUR DST

గుంటూరు నగరంలోని ప్రైవేటు స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తానున్నానంటూ అమ్మట్రస్టు నిత్యవసరాలను అందించింది. 15 కిలోల బియ్యం, కందిపప్పు, పచ్చడి, మరికొన్ని సరకులను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. స్కూల్స్‌ మూతపడటంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు అవసరమైన నిత్యవసరాలను అందించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఐదు వందల మందికి పైగా ఉపాధ్యాయులకు సాయం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి

గుంటూరు నగరంలోని ప్రైవేటు స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తానున్నానంటూ అమ్మట్రస్టు నిత్యవసరాలను అందించింది. 15 కిలోల బియ్యం, కందిపప్పు, పచ్చడి, మరికొన్ని సరకులను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. స్కూల్స్‌ మూతపడటంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు అవసరమైన నిత్యవసరాలను అందించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఐదు వందల మందికి పైగా ఉపాధ్యాయులకు సాయం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 8,555 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.