ETV Bharat / state

దీపాల వెలుగుల్లో అమరావతి రైతుల దీక్ష - light for nation in amaravathi news

దీపాల వెలుగుల్లో సైతం అమరావతి రైతులు దీక్షలు కొనసాగించారు. కరోనాను తరిమేద్దాం.. అమరావతిని సాదిద్ధాం అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి 3 రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

amaravathi farmers in lights for nation
దీపాల వెలుగుల్లో అమరావతి రైతుల దీక్ష
author img

By

Published : Apr 6, 2020, 10:05 AM IST

దీపాల వెలుగుల్లో అమరావతి రైతుల దీక్ష

కరోనాను పారదోలేందుకు దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపు మేరకు... రాజధాని గ్రామ రైతులు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. కరోనాను తరిమేద్దాం... అమరావతిని సాదిద్ధాం అంటూ నినాదాలు చేశారు. తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని గ్రామాల వీధుల్లో మహిళలు దీపాలు, కాగడాలు వెలిగించారు. మందడంలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్​ను నవ ధాన్యాలతో అలంకరించారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాలు వెలిగించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. వెంకటపాలెంలో మహిళలు సామాజిక దూరం పాటించి ప్రదర్శన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

దీపాల వెలుగుల్లో అమరావతి రైతుల దీక్ష

కరోనాను పారదోలేందుకు దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపు మేరకు... రాజధాని గ్రామ రైతులు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించారు. కరోనాను తరిమేద్దాం... అమరావతిని సాదిద్ధాం అంటూ నినాదాలు చేశారు. తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని రాజధాని గ్రామాల వీధుల్లో మహిళలు దీపాలు, కాగడాలు వెలిగించారు. మందడంలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్​ను నవ ధాన్యాలతో అలంకరించారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాలు వెలిగించి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. వెంకటపాలెంలో మహిళలు సామాజిక దూరం పాటించి ప్రదర్శన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కరోనాపై పోరులో మేము సైతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.