ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

author img

By

Published : Jun 16, 2021, 10:48 AM IST

దుస్తులు ఆరవేస్తుండగా తాడు నుంచి విద్యుత్ ప్రసారం అయి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ ప్రమాదం జరిగింది.

current shock
విద్యుత్ ప్రమాదం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన కొలకలూరి అచయ్య కుటుంబం కొన్నాళ్లుగా పిరంగిపురంలో ఉంటున్నారు. దుస్తులు ఆరవేసేందుకు బయట ఉన్న విద్యుత్ స్తంభం నుంచి.. ఇంటి లోపలికి తాడు కట్టాడు.

ఈ క్రమంలో దండెంపై బట్టలు ఆరవేస్తుండగా.. విద్యుత్ ప్రవహించి షాక్​ కొట్టింది. వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడికి భార్య..ఇద్దరు మగ పిల్లలు,ఒక ఆడ పిల్ల ఉన్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన కొలకలూరి అచయ్య కుటుంబం కొన్నాళ్లుగా పిరంగిపురంలో ఉంటున్నారు. దుస్తులు ఆరవేసేందుకు బయట ఉన్న విద్యుత్ స్తంభం నుంచి.. ఇంటి లోపలికి తాడు కట్టాడు.

ఈ క్రమంలో దండెంపై బట్టలు ఆరవేస్తుండగా.. విద్యుత్ ప్రవహించి షాక్​ కొట్టింది. వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడికి భార్య..ఇద్దరు మగ పిల్లలు,ఒక ఆడ పిల్ల ఉన్నారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో రైతు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.