ETV Bharat / state

'అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు పోరాడుతాం'

author img

By

Published : Feb 13, 2020, 2:33 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ హారం నిర్వహించిన రైతులు, మహిళలు.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అడ్డు రోడ్డు వద్ద మానహారం చేశారు. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

40th day thatikonda farmers Protests
40వ రోజు తాడికొండ రైతుల నిరసనలు
తాడికొండ రైతుల ఆందోళన

తాడికొండ రైతుల ఆందోళన

ఇవీ చూడండి:

పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.