ETV Bharat / state

నూజివీడు ఐఐఐటీ విద్యార్థినికి 20 లక్షల స్కాలర్​షిప్ - 20 lakh scholarship for Nuzvid IIT student

గుంటూరు జిల్లాకు చెందిన అజ్మల్ సుల్తానా ప్రతిష్టాత్మక యూరోపియన్ స్కాలర్​షిప్​కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసిన నూజివీడు ఐఐఐటీలో కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

నూజివీడు ఐఐఐటీ విద్యార్థికి 20లక్షల స్కాలర్​షిప్
author img

By

Published : Jul 6, 2019, 11:48 PM IST

Updated : Jul 6, 2019, 11:57 PM IST

నూజివీడు ఐఐఐటీ విద్యార్థికి 20లక్షల స్కాలర్​షిప్

కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటీ విద్యార్థిని అజ్మల్ సుల్తానా అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ స్కాలర్​షిప్​కు ఎంపికైంది. ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుల్తానా విదేశాల్లో పీజీ చేయాలన్న లక్ష్యంతో స్కాలర్​షిప్ అందజేసే సంస్థలు నిర్వహించే పరీక్షలో సత్తా చాటి... 20 లక్షల రూపాయల ఉపకారవేతనాన్ని సాధించింది.

ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఎం ఎస్. గ్రెస్ బెల్ విశ్వవిద్యాలయంలో, రెండో సంవత్సరం జర్మనీలోని యూనివర్శిటీలో పీజీని పూర్తి చేసే అవకాశం లభించింది. చివరి సంవత్సరంలో సుల్తానా చేసిన ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్నేషనల్​ జర్నల్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ సందర్భంగా ఆమెను ఐఐఐటీ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది.

ఇదీ చదవండి:'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి'

నూజివీడు ఐఐఐటీ విద్యార్థికి 20లక్షల స్కాలర్​షిప్

కృష్ణా జిల్లా నూజివీడు ఐఐఐటీ విద్యార్థిని అజ్మల్ సుల్తానా అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ స్కాలర్​షిప్​కు ఎంపికైంది. ఐఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుల్తానా విదేశాల్లో పీజీ చేయాలన్న లక్ష్యంతో స్కాలర్​షిప్ అందజేసే సంస్థలు నిర్వహించే పరీక్షలో సత్తా చాటి... 20 లక్షల రూపాయల ఉపకారవేతనాన్ని సాధించింది.

ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఎం ఎస్. గ్రెస్ బెల్ విశ్వవిద్యాలయంలో, రెండో సంవత్సరం జర్మనీలోని యూనివర్శిటీలో పీజీని పూర్తి చేసే అవకాశం లభించింది. చివరి సంవత్సరంలో సుల్తానా చేసిన ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్నేషనల్​ జర్నల్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ సందర్భంగా ఆమెను ఐఐఐటీ అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది.

ఇదీ చదవండి:'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి'

Intro:kit 736. అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి సెల్.9299999511. కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, పులిగడ్డ లో రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా వైపు వెళ్ళు స్కూల్ మరియు కాలేజీ బస్సును తనిఖీ చేసి సరైన పత్రాలు ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేశారు. ప్రత్యేకమైన తనిఖీల్లో భాగంగా పులిగడ్డ టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ r.rajesh kumar తెలిపారు దివిసీమ పాలిటెక్నిక్ కాలేజీ బస్సుకు ఫైర్ సేఫ్టీ సిలిండర్ లేనందున జరిమానా విధించారు. మరియు చల్లపల్లిలో కాలేజ్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు స్కూల్ వాహనాలకు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని లేనిచో సదరు బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్కూల్ బస్సు నడుపుటకు డ్రైవర్ కు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి అని తెలిపారు. బస్సు దిగాక రోడ్డు దాటించే బాధ్యత డ్రైవర్ మరియు కండక్టర్ దే బాధ్యత అని తెలిపారు. రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. వాయిస్ బైట్స్ ఆర్. రాజేష్ కుమార్ -మోటారు వాహన ఇన్స్పెక్టర్


Body: ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు


Conclusion:ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని స్కూల్ బస్సును సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు
Last Updated : Jul 6, 2019, 11:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.