ETV Bharat / state

Dwarampudi: పట్టాభిపై అందుకే దాడి చేయలేదు: ఎమ్మెల్యే ద్వారంపూడి

వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధిష్ఠానం వారించడంతో ఆందోళనలపై వెనక్కి తగ్గామని అన్నారు.

author img

By

Published : Oct 22, 2021, 5:33 PM IST

ఎమ్మెల్యే ద్వారంపూడి
ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడలోనే తెదేపా నేత పట్టాభిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యామని, అధిష్ఠానం వద్దని వారించడంతో వెనక్కి తగ్గామని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు

సీఎం జగన్​పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్​పై కూడా ద్వారంపూడి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా..ఓడిస్తామని అన్నారు.

కాకినాడలోనే తెదేపా నేత పట్టాభిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యామని, అధిష్ఠానం వద్దని వారించడంతో వెనక్కి తగ్గామని వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు

సీఎం జగన్​పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్​పై కూడా ద్వారంపూడి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా..ఓడిస్తామని అన్నారు.

ఇదీ చదవండి: Paritala Sunitha: చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.