ETV Bharat / state

'ప్రజలే చంద్రబాబును బహిష్కరించారు': తోట త్రిమూర్తులు - చంద్రబాబుపై వైకాపా నేత తోట త్రిమూర్తులు ఆగ్రహం

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించామంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని.. వైకాపా నేత తోట త్రిమూర్తులు విమర్శించారు. ఆయనను ప్రజలే బహిష్కరించారని అన్నారు.

ycp leader thota trimurthulu
'ప్రజలే చంద్రబాబును బహిష్కరించారు'
author img

By

Published : Apr 4, 2021, 9:59 AM IST

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించామంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని.. అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు ఎద్దేవా చేశారు. ఆయన్ను ప్రజలే బహిష్కరించారని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైకాపా ఘనవిజయం సాధిస్తుందని త్రిమూర్తులు ధీమా వ్యక్తం చేశారు.

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించామంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటని.. అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు ఎద్దేవా చేశారు. ఆయన్ను ప్రజలే బహిష్కరించారని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైకాపా ఘనవిజయం సాధిస్తుందని త్రిమూర్తులు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వైకాపా జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.