ETV Bharat / state

నా భర్త నాకు కావాలి...! - తూర్పుగోదావరి జిల్లాలో తాజా నేర వార్తలు

భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ... భార్య తోటి మహిళలతో కలిసి నిరసన గళం విప్పంది. తనకు న్యాయం చేయాలంటూ  ఆందోళన చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగింది.

రోడ్డుపై బైఠాయించిన సంధ్య
author img

By

Published : Nov 8, 2019, 10:07 PM IST

భర్తకోసం నిరసన చేస్తున్న సంధ్య

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సంధ్య తన భర్త వేదిస్తున్నాడంటూ నిరసనకు దిగింది. 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ... మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేసింది. సంధ్యతో పాటు తోటి మహిళలు నిరసనలో పాల్గొన్నారు.

భర్తకోసం నిరసన చేస్తున్న సంధ్య

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన సంధ్య తన భర్త వేదిస్తున్నాడంటూ నిరసనకు దిగింది. 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ... మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని సంధ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేసింది. సంధ్యతో పాటు తోటి మహిళలు నిరసనలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి

భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.