తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రెడ్డెం స్వరూపారాణి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. ఈ నెల 8న మృతురాలి భర్త శ్రీనివాస్.. ఇంట్లో నిద్రిస్తుండగా మంచానికి కట్టేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో స్వరూపారాణి బలవర్మరణం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: