ETV Bharat / state

కొత్తపేట నియోజకవర్గంలో ఓటు వేసిన ప్రముఖ నేతలు - కొత్తపల్లి నియోజకవర్గం

కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతల ఓటు హక్కు వినియోగించుకున్నారు.
author img

By

Published : Apr 11, 2019, 8:33 PM IST

కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతల ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేటలో శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం.. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు కుటంబ సభ్యులతో కలిసి... స్వగ్రామం వాడపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రావుల పాలెం మండలం గోపాలపురంలో వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఓటు వేశారు.

కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతల ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తపేటలో శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం.. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు కుటంబ సభ్యులతో కలిసి... స్వగ్రామం వాడపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రావుల పాలెం మండలం గోపాలపురంలో వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఓటు వేశారు.

ఇవీ చూడండి.

ఓటేసిన రామోజీ గ్రూపు ఛైర్మన్​ రామోజీ రావు

Intro:చిత్తూరుజిల్లా సత్యవేడు మండలంలో ని సిరణం భూదురులో 6 గంటల తర్వాత కూడా కొనసాగుతున్న పోలింగ్.


Body:సిరణంబూధుర్ గ్రామంలో ఉదయం నుంచి ఓటర్లు పోత వినియోగించుకుంటున్నారు అదే గ్రామంలో వృద్ధులు ఓటు వేయడం లో కొంత ఆలస్యం జరగడంతో గ్రామంలోని కొందరు కూలీలు కి వెళ్లి తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా పోలింగ్ నిర్వహించారు.


Conclusion:సత్యవేడు etv bharat స్ట్రింగర్ మునిప్రతాప్ 9494831093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.