ETV Bharat / state

కర్ఫ్యూతో కళ తప్పిన కోనసీమ - జనతా కర్ఫ్యూ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలంతా ఇంటిలోనే ఉంటూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు.

Volunteer Curfew at konaseema
జనతా కర్ఫ్యూతో కళ తప్పిన కోనసీమ
author img

By

Published : Mar 22, 2020, 11:58 PM IST

జనతా కర్ఫ్యూతో కళ తప్పిన కోనసీమ

కారోనా వైరస్ నివారణకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. కోనసీమ ముఖ్య పట్టణమైన అమలాపురంతో పాటు రాజోలు, రావులపాలెం డిపోల్లోని ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక బస్టాండ్లు బోసిబోయాయి. జిల్లావ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇవీ చూడండి...

విజయవాడలో యువకునికి కరోనా..

జనతా కర్ఫ్యూతో కళ తప్పిన కోనసీమ

కారోనా వైరస్ నివారణకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. కోనసీమ ముఖ్య పట్టణమైన అమలాపురంతో పాటు రాజోలు, రావులపాలెం డిపోల్లోని ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక బస్టాండ్లు బోసిబోయాయి. జిల్లావ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇవీ చూడండి...

విజయవాడలో యువకునికి కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.