ETV Bharat / state

వెంకన్న దర్శనానికి పొటెత్తిన భక్తులు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

author img

By

Published : May 4, 2019, 3:31 PM IST

వెంకన్న దర్శనానికి పొటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయం.. గోవింద నామస్మరణతో మార్మోగింది. ఏడుశనివారాలు నోము నోచుకునే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదానం చేశారు.

వెంకన్న దర్శనానికి పొటెత్తిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయం.. గోవింద నామస్మరణతో మార్మోగింది. ఏడుశనివారాలు నోము నోచుకునే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదానం చేశారు.

ఇది కూడా చదవండి

ఫొని ప్రభావంతో బోసిపోయిన రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్

Intro:ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నడుం బిగించారు. వేసవిలో కాలం వృథా చేసుకోకుండా తరగతులు జరుపుతున్నారు. జన విఞన వేదిక ద్వారా తరగతులు చెబుతున్నారు. లెక్కలు ఆంగ్లం సైన్స్ లలో భయం పోగొట్టేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తునారు.


Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం పరిధిలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో జేవీవీ తరుపున ఉపాద్యాయులు ముందుకు వచ్చి బోధించడం జరుగుతుంది. వీరు నాయుడుపేట పెళ్లకూరు ఓజిలి చిట్టమూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెళకువలు చెబుతున్నారు. సెలవుల్లో ఉపాధ్యాయులు నెల రోజుల పాటుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సమాజం పట్ల అవగాహన పెంచడం కథలు కవిత్వం ఇతర విషయాలు చెబుతున్నారు. తరగతులతో మాలోని భయం పోతుందని విద్యార్థులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇతర పాఠశాలలో కొనసాగిస్తున్నట్లుగా జేవీవీ యూటీఎఫ్ ఉపాధ్యాయులు అంటున్నారు.
బైట్ లు విద్యార్థులు
ఉపాధ్యాయులు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.