ETV Bharat / state

RUSH: భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం

author img

By

Published : Oct 23, 2021, 12:02 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం
భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం


కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

మహిళా సంరక్షణ కార్యదర్శులను.. ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై పిల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.