ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ.43 లక్షలు

author img

By

Published : Jan 5, 2021, 11:43 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. మొత్తం రూ.43,89,155 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

hundi counting
వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీల లెక్కింపు

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ.39,07,183, అన్నప్రసాదం హుండీల నుంచి నగదు రూ.4,81,972 వచ్చిందని ఈవో సత్యనారయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందన్నారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ.39,07,183, అన్నప్రసాదం హుండీల నుంచి నగదు రూ.4,81,972 వచ్చిందని ఈవో సత్యనారయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందన్నారు.

ఇదీ చదవండి:

దివీస్ ప్రాంతంలో 9 తేదీన పవన్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.