ETV Bharat / state

ఏకాంతంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

author img

By

Published : May 23, 2021, 8:20 PM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కరోనా కారణంగా ఏకాంత ఉత్సవాలు నిర్వహించారు.

vadapalli venkateshwaraswamy kalyana utsavam
vadapalli venkateshwaraswamy kalyana utsavam

వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరికీ అనుమతి లేకుండా ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి వేదపండితులు కల్యాణం నిర్వహించారు.

వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరికీ అనుమతి లేకుండా ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి వేదపండితులు కల్యాణం నిర్వహించారు.

ఇదీ చదవండి: తెలంగాణ సరిహద్దులో.. భారీగా నిలిచిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.