ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం - Vadapalli Venkateshwara swamy temple news update

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడు విరాళం ఇచ్చారు. అన్నదానం ట్రస్ట్​కు రూ. 25 వేలు విరాళంగా అందించారు.

Vadapalli Venkateshwara swami
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం
author img

By

Published : Jul 8, 2020, 6:38 PM IST


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆకుల వీర రాఘవరావు అనే వ్యక్తి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చారు. కనకదుర్గ దంపతులు రూ. 25,000 విరాళాన్ని అన్నదాన ట్రస్ట్​కు అందించారు. వీరిని దేవస్థానం ఛైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం ఇచ్చి అభినందనలు తెలిపారు.


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆకుల వీర రాఘవరావు అనే వ్యక్తి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చారు. కనకదుర్గ దంపతులు రూ. 25,000 విరాళాన్ని అన్నదాన ట్రస్ట్​కు అందించారు. వీరిని దేవస్థానం ఛైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి...

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.