ETV Bharat / state

కాకినాడలో రెండు స్వైన్​ప్లూ పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : Mar 13, 2020, 10:39 PM IST

కానినాడ సామన్య ఆసుపత్రిలో రెండు స్వైన్​ప్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి పీడితులు ఇద్దరూ మహిళలే కావటం గమనార్హం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన నలుగురికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

two positive karona case at kakinada govt hospital
కాకినాడలో రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు

కాకినాడలోని సామాన్య ఆసుపత్రిలో రెండు స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి పీడితులు ఇద్దరూ మహిళలే కావడం గమనార్హం. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

కెనడా, దుబాయ్, మలేషియా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన నలుగురికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. వారిని కాకినాడ జీజీహెచ్​లోని కరోనా వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నమూనాలు పరీక్ష నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్​కు పంపారు. రేపు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

కాకినాడలోని సామాన్య ఆసుపత్రిలో రెండు స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి పీడితులు ఇద్దరూ మహిళలే కావడం గమనార్హం. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు

కెనడా, దుబాయ్, మలేషియా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన నలుగురికి కరోనా వైద్య పరీక్షలు చేశారు. వారిని కాకినాడ జీజీహెచ్​లోని కరోనా వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నమూనాలు పరీక్ష నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్​కు పంపారు. రేపు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి:

కరోనా భయం: నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.