ETV Bharat / state

గ్యాస్ లీక్.. మంటలు అంటుకుని రెండు ఇళ్లు దగ్ధం

వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటనలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లా రామవరంలో జరిగింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 15, 2021, 5:38 PM IST

two houses burnt in fire accident
రామవరంలో గ్యాస్ లీకై రెండిళ్లు దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనతో ఇరుగుపోరుగు వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో తమ సామగ్రి అంతా కాలి బూడిదయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనతో ఇరుగుపోరుగు వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో తమ సామగ్రి అంతా కాలి బూడిదయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దివాన్ చెరువు వద్ద రోడ్డుప్రమాదం.. 30మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.