ETV Bharat / state

మోదుకూరులోని ఓ ఇంట్లో వెండి వస్తువుల చోరీ...కేసు నమోదు

author img

By

Published : Oct 5, 2020, 9:58 AM IST

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి వెండి వస్తువులను అపహరించుకుపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మోదుకూరులో జరిగింది.

Theft of silverware from a house in Modukur
మోదుకూరులోని ఓ ఇంట్లో వెండి వస్తువుల చోరీ


తూర్పుగోదావరి జిల్లా మోదుకూరుకు చెందిన యడ్లపల్లి రవీంద్రనాథ్ రాజమహేంద్రవరంలోని ఓ నిర్మాణ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. 45 రోజులుగా కుటుంబ సభ్యులంతా రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో... అతని సోదరుడు సత్యనారాయణ చూసి రవీంద్రనాథ్​కు సమాచారం అందించాడు. రవీంద్రనాథ్ ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉండవలసిన 4.9 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. గుర్తుతెలియని దొంగలు అపహరించినట్లు గుర్తించి.... ఆలమూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత


తూర్పుగోదావరి జిల్లా మోదుకూరుకు చెందిన యడ్లపల్లి రవీంద్రనాథ్ రాజమహేంద్రవరంలోని ఓ నిర్మాణ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. 45 రోజులుగా కుటుంబ సభ్యులంతా రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో... అతని సోదరుడు సత్యనారాయణ చూసి రవీంద్రనాథ్​కు సమాచారం అందించాడు. రవీంద్రనాథ్ ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉండవలసిన 4.9 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. గుర్తుతెలియని దొంగలు అపహరించినట్లు గుర్తించి.... ఆలమూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.