ETV Bharat / state

జలదిగ్బంధంలో కోనసీమ తిరుపతి

author img

By

Published : Oct 13, 2020, 3:13 PM IST

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఊరూ, వాడలు జలమయం అవుతున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వెంకన్న ఆలయం ముంపునకు గురైంది.

temple premises with rain water
జలమయమయిన ఆలయ ప్రాంగణం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షం కారణంగా గుడి ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది.

క్యూలైన్లు, దర్శనం టికెట్లు తీసుకునే ప్రాంతాలు, స్వామివారి హుండీల వద్దకు వాన నీరు చేరింది. శివాలయం గర్భగుడిలోని లింగం గంగానదిలో తేలుతున్నట్టుగా ఉంది.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షం కారణంగా గుడి ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది.

క్యూలైన్లు, దర్శనం టికెట్లు తీసుకునే ప్రాంతాలు, స్వామివారి హుండీల వద్దకు వాన నీరు చేరింది. శివాలయం గర్భగుడిలోని లింగం గంగానదిలో తేలుతున్నట్టుగా ఉంది.

ఇదీ చదవండి:

రైతులకు నష్టం జరగనివ్వం: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.