ETV Bharat / state

'వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయి'

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 31, 2020, 5:40 PM IST

tdp-leaders-protest-in-gokavaram-east-godavari-district
గోకవరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలందరూ హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని తెదేపా ఎస్సీ సెల్‌ నాయకుడు కాశీనవీన్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా... తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలందరూ హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని తెదేపా ఎస్సీ సెల్‌ నాయకుడు కాశీనవీన్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి. ఉద్యమ స్ఫూర్తితో మాతృభాషా పరిరక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.