ETV Bharat / state

ప్రత్తిపాడులో నల్ల కండువాలతో తెదేపా నిరసన ర్యాలీ - ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్ల కండువాలతో ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ తెదేపా ఇం​ఛార్జీ​ వరుపుల రాజా ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి ఆందోళన చేశారు.

tdp leaders in rally at Prathipadu
ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్ల కండువాలతో ర్యాలీ
author img

By

Published : Jan 23, 2020, 9:03 AM IST

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా ర్యాలీ

రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకోవడం వల్ల కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని తెదేపా నేతలు విమర్శించారు. రాజధానిగా అమరావతి కొనసాగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా ర్యాలీ

రాష్ట్ర రాజధానిగా అమరావతే కొనసాగాలని..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు నినాదాలు చేశారు. ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకోవడం వల్ల కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని తెదేపా నేతలు విమర్శించారు. రాజధానిగా అమరావతి కొనసాగేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు.

ఇదీ చదవండి:

పెదనందిపాడులో బంద్.. నిర్మానుష్య వాతావరణం

Intro:రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలంటే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి ప్రత్తిపాడులో మండలం ఈ ర్యాలీ నిర్వహించారు రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు చేసిన లాఠీచార్జి వ్యతిరేకంగా తేదేపా శ్రేణులు నినాదాలు చేశారు రు ఈ ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోవడంతో కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల రాజా విమర్శించారు రాజధానిగా అమరావతి కొనసాగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ టిడిపి శ్రేణులు శ్రేణులు పాల్గొన్నాయి...శ్రీనివాస్ ప్రత్తిపాడు... ap10022


Body:రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలంటే తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు ..నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి ప్రత్తిపాడులో (మండలం )ఈ ర్యాలీ నిర్వహించారు.
రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు చేసిన లాఠీచార్జి వ్యతిరేకంగా తేదేపా శ్రేణులు నినాదాలు చేశారు

ఈ ర్యాలీని ప్రత్తిపాడు పోలీసులు అడ్డుకున్నారు .పోలీసులు అడ్డుకోవడంతో కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు ....ప్రభుత్వం పోలీసులతో పాలన కొనసాగిస్తుందని నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల రాజా విమర్శించారు ....రాజధానిగా అమరావతి కొనసాగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా ప్రకటించారు ...ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ టిడిపి శ్రేణులు శ్రేణులు పాల్గొన్నాయి...శ్రీనివాస్ ప్రత్తిపాడు... ap10022


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.