ETV Bharat / state

ఆహారం బాగోలేదంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన

author img

By

Published : Mar 6, 2020, 7:39 AM IST

తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆహారంలో పురుగులు వస్తున్నాయంటూ గురువారం నిరసనకు దిగారు. వసతి గృహంలో సరైనా ఆహారం పెట్టడం లేదంటూ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Students are concerned that the food is getting worms
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి:వాడపాలెంలో జిల్లా వైద్యాధికారి పర్యటన

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి:వాడపాలెంలో జిల్లా వైద్యాధికారి పర్యటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.