తూర్పుగోదావరి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సత్వర పరీక్షలు చేసేందుకు రాజమహేంద్రవరంలో సంజీవని బస్సును ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకోవడం కోసం అనుమానితులు తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. పరీక్షల నిర్వహణకు అవసరవైన కిట్లు లేకపోవటంతో ప్రజలు వెనుదిరిగారు.
ఇదీచదవండి.