ETV Bharat / state

సంజీవని బస్సులో కరోనా నిర్ధరణ కిట్ల కొరత

మారుమూల ప్రాంతాల ప్రజలకూ కరోనా పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో... రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సులో సరిపడా కరోనా నిర్ధరణ కిట్లు లేవు. ఫలితంగా పరీక్షలు నిర్వహించుకోవడం కోసం వచ్చిన ప్రజలు నిరాశ చెందారు.

author img

By

Published : Jul 18, 2020, 5:02 PM IST

Shortage of corona diagnostic kits in Sanjeevani bus at rajamahendravaram
రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సు

తూర్పుగోదావరి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సత్వర పరీక్షలు చేసేందుకు రాజమహేంద్రవరంలో సంజీవని బస్సును ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకోవడం కోసం అనుమానితులు తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. పరీక్షల నిర్వహణకు అవసరవైన కిట్లు లేకపోవటంతో ప్రజలు వెనుదిరిగారు.

తూర్పుగోదావరి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సత్వర పరీక్షలు చేసేందుకు రాజమహేంద్రవరంలో సంజీవని బస్సును ఏర్పాటు చేశారు. పరీక్షలు చేయించుకోవడం కోసం అనుమానితులు తరలివచ్చారు. ఇదిలా ఉండగా.. పరీక్షల నిర్వహణకు అవసరవైన కిట్లు లేకపోవటంతో ప్రజలు వెనుదిరిగారు.

ఇదీచదవండి.

కన్నబిడ్డ మృతదేహాన్ని కాలువలో పడేసిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.