ETV Bharat / state

వారు టీచకులా..టీచర్లా

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.

author img

By

Published : Aug 20, 2019, 11:59 AM IST

sexually abusing students by two teachers in governement high school at eleswaram in east godavari district
కీచకులుగా మారిన గురువులు...

విశాఖపట్నంలో అభం శుభం తెలియని విద్యార్దినులపై ఇద్దరు ఉపాధ్యాయుల లైంగిక దాడి మరువక ముందే, తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. ఏలేశ్వరం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్ధినులను ఉపాధ్యాయులు డి.తమ్మయ్య, టి.సాల్మన్‌రాజులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఈ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జేసి ఆదేశాల మేరకు ఈ ఇద్దరిని డీఈఓ సస్పెండ్‌ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కెవివి సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనలో పరోక్షంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులపై ఆరోపణలు రాగ, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి డిప్యుటేషన్ పై వేరే పాఠశాలకు పంపినట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు. నిందితులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

ఇదీచూడండి.గురుకులంలో నీటి కటకటతో విద్యార్థినుల జుట్టు కట్!

కీచకులుగా మారిన గురువులు...

విశాఖపట్నంలో అభం శుభం తెలియని విద్యార్దినులపై ఇద్దరు ఉపాధ్యాయుల లైంగిక దాడి మరువక ముందే, తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. ఏలేశ్వరం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్ధినులను ఉపాధ్యాయులు డి.తమ్మయ్య, టి.సాల్మన్‌రాజులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఈ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జేసి ఆదేశాల మేరకు ఈ ఇద్దరిని డీఈఓ సస్పెండ్‌ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కెవివి సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనలో పరోక్షంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులపై ఆరోపణలు రాగ, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి డిప్యుటేషన్ పై వేరే పాఠశాలకు పంపినట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు. నిందితులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

ఇదీచూడండి.గురుకులంలో నీటి కటకటతో విద్యార్థినుల జుట్టు కట్!

Intro:AP_VJA_09_21_SCHOOL_50YRS_CELBRESHION_ATT_AGNIPARRU_AVB_C6....సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..9394450288... కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రులో గాంధీజీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు 1969 లో ప్రారంభమైన ఈ పాఠశాలలో 2019 కి 50 సంవత్సరాలు పూర్తయింది దీంతో పాఠశాల ప్రారంభం నుండి ఇప్పటివరకు చదివిన విద్యార్థిని విద్యార్థులు అందరూ ఒకచోట కలుసుకుని తనకు చదువు చెప్పిన గురువులను సన్మానించారు ఈపాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అందరూ ఒకేచొట కలుసుకోవడం వారి యోగక్షేమాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇలా ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని పూర్వ విద్యార్థులు కోరుకున్నారు....బైట్..సుబ్రహ్మణ్యం... కార్యక్రమం నిర్వహకుడు..బైట్సు.....పుర్వవిధ్యార్ధీనీలు్


Body:కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రులో ఘనంగా 50 సంవత్సరాల సంబరాలు


Conclusion:తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.