ETV Bharat / state

ప్రకృతి ఒడిలో శాంతి ఆశ్రమం.. సేవా కార్యక్రమాలకు నిలయం..! - santhi aasramam news in thotapalli

విలువలతో కూడిన జీవితం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది ఓ ఆశ్రమం. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆశ్రమం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక్కడ విద్యను అభ్యసించి... విదేశాల్లో స్థిరపడిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. 1917లో స్థాపించినప్పటి నుంచి ఎంతో మందికి వెన్నంటి ఉన్న ఆశ్రమంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..!

వందేళ్లుగా సేవలందిస్తున్న శాంతి ఆశ్రమం
వందేళ్లుగా సేవలందిస్తున్న శాంతి ఆశ్రమం
author img

By

Published : Jan 24, 2020, 9:31 AM IST

వందేళ్లుగా సేవలందిస్తున్న శాంతి ఆశ్రమం

శాంతియుత జీవనం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆశ్రమమే శాంతి ఆశ్రమం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి గ్రామంలో కొండల నడుమ ఈ ఆశ్రమం ఉంది. ప్రకృతి ఒడిలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమాన్ని 1917లో స్థాపించారు. అల్లూరి సీతారామరాజు, మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిల బాల్య మిత్రుడైన మలిశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఆయన ఓంకార స్వామీజీగా ప్రఖ్యాతి పొందారు.

ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండేలా

ఆధునిక సమాజంలో మనిషి ప్రశాంతతకు దూరము అవుతున్నాడు. ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా జీవించేలా శాంతిని ప్రబోధిస్తుంది శాంతి ఆశ్రమం. మాతా జ్ఞానేశ్వరి ఆశ్రమ నిర్వహకురాలిగా కొనసాగుతున్నారు. ఏటా జనవరి 21న ఓంకార స్వామి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. కాకినాడ, విశాఖ, పిఠాపురం, నీలగిరి ప్రాంతాల్లో ఆశ్రమానికి సంబంధించిన శాఖలున్నాయి. 120 కుటీరాలు కలిగిన ఈ ఆశ్రమంలో... వంద మంది వృద్ధులు ఇక్కడే వారి వన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైద్యం, విద్య, అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను శాంతి ఆశ్రమం నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి:

రాచపల్లిలో "అరుణాచలేశ్వర" ఆలయం

వందేళ్లుగా సేవలందిస్తున్న శాంతి ఆశ్రమం

శాంతియుత జీవనం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆశ్రమమే శాంతి ఆశ్రమం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి గ్రామంలో కొండల నడుమ ఈ ఆశ్రమం ఉంది. ప్రకృతి ఒడిలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమాన్ని 1917లో స్థాపించారు. అల్లూరి సీతారామరాజు, మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిల బాల్య మిత్రుడైన మలిశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఆయన ఓంకార స్వామీజీగా ప్రఖ్యాతి పొందారు.

ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండేలా

ఆధునిక సమాజంలో మనిషి ప్రశాంతతకు దూరము అవుతున్నాడు. ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా జీవించేలా శాంతిని ప్రబోధిస్తుంది శాంతి ఆశ్రమం. మాతా జ్ఞానేశ్వరి ఆశ్రమ నిర్వహకురాలిగా కొనసాగుతున్నారు. ఏటా జనవరి 21న ఓంకార స్వామి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. కాకినాడ, విశాఖ, పిఠాపురం, నీలగిరి ప్రాంతాల్లో ఆశ్రమానికి సంబంధించిన శాఖలున్నాయి. 120 కుటీరాలు కలిగిన ఈ ఆశ్రమంలో... వంద మంది వృద్ధులు ఇక్కడే వారి వన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైద్యం, విద్య, అన్నదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను శాంతి ఆశ్రమం నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి:

రాచపల్లిలో "అరుణాచలేశ్వర" ఆలయం

Intro:శాంతియుత జీవనం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆశ్రమమే శాంత్ ఆశ్రమం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి గ్రామం లో కొండల నడుమ ఉంది ఆశ్రమం ప్రకృతి ఒడిలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమాన్ని 1917లో స్థాపించారు అల్లూరి సీతారామరాజు మాజీ రాష్ట్రపతి వి వి గిరి ల బాల్య మిత్రుడు అయిన పిఠాపురం గ్రామానికి చెందిన మలిశెట్టి వెంకటేశ్వరరావు ఆశ్రమం స్థాపించారు..తర్వాత కాలంలో ఈయన ఓంకార స్వామీజీ గా ప్రఖ్యాతి గాంచారు.. ఆధునిక సమాజంలో మనిషి ప్రశాంతత కు దూరము అవుతున్నాడు ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.. ఒత్తిడి ని జయించి ప్రశాంతంగా జీవించేలా శాంతిని ప్రబోధిస్తుంది ఆశ్రమం.. ఈ ఆశ్రమం లో120 కుటీరాలు కలవు..100 వృద్ధులు ఇక్కడే వారి వారి వనప్రస్తానం కొనసాగిస్తున్నారు..మాతా జ్ఞానేశ్వరి ఈ ఆశ్రమం నిర్వహకరాలిగా కొనసాగుతున్నారు.. యేటా జనవరి 21 న ఓంకార స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఈ వేడుకలు కు...సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు... కాకినాడ విశాఖ పిఠాపురం నీలగిరి ప్రాంతాల్లో ఆశ్రమ బ్రాంచీలు కలవు..ఆశ్రయం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది... . వైద్యం విద్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తోంది


Body:శాంతియుత జీవనం ద్వారా ప్రపంచ శాంతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆశ్రమమే శాంత్ ఆశ్రమం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం తోటపల్లి గ్రామం లో కొండల నడుమ ఉంది ఆశ్రమం ప్రకృతి ఒడిలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆశ్రమాన్ని 1917లో స్థాపించారు అల్లూరి సీతారామరాజు మాజీ రాష్ట్రపతి వి వి గిరి ల బాల్య మిత్రుడు అయిన పిఠాపురం గ్రామానికి చెందిన మలిశెట్టి వెంకటేశ్వరరావు ఆశ్రమం స్థాపించారు..తర్వాత కాలంలో ఈయన ఓంకార స్వామీజీ గా ప్రఖ్యాతి గాంచారు.. ఆధునిక సమాజంలో మనిషి ప్రశాంతత కు దూరము అవుతున్నాడు ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.. ఒత్తిడి ని జయించి ప్రశాంతంగా జీవించేలా శాంతిని ప్రబోధిస్తుంది ఆశ్రమం.. ఈ ఆశ్రమం లో120 కుటీరాలు కలవు..100 వృద్ధులు ఇక్కడే వారి వారి వనప్రస్తానం కొనసాగిస్తున్నారు..మాతా జ్ఞానేశ్వరి ఈ ఆశ్రమం నిర్వహకరాలిగా కొనసాగుతున్నారు.. యేటా జనవరి 21 న ఓంకార స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఈ వేడుకలు కు...సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు... కాకినాడ విశాఖ పిఠాపురం నీలగిరి ప్రాంతాల్లో ఆశ్రమ బ్రాంచీలు కలవు..ఆశ్రయం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది... . వైద్యం విద్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తోంది...శ్రీనివాస్ ప్రత్తిపాడు... ap10022


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.