ETV Bharat / state

రహదారి విస్తరణ పనులు జరిగేదెన్నటికో..

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి పనులు ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.

author img

By

Published : Jun 19, 2019, 8:31 AM IST

రహదారి
రహదారి విస్తరణ పనులు జరిగేదెన్నటికో..

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి జొన్నాడ సెంటర్ నుంచి తాళ్ళరేవు మండలం అరటికాయ లంక కేంద్రపాలిత యానం వరకు ఉన్న గౌతమి గోదావరి నది తీరం వెంబడి ఉన్న రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు ఐదేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు విస్తరణకు 190 కోట్లు కేటాయించి సర్వే పనులు పూర్తి చేయించారు. ప్రారంభించేందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు గాని ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తీరం వెంబడి ఉన్న సుమారు 18 లంక గ్రామాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల లంక గ్రామాల్లో పండే అరటి, కొబ్బరి... ఇతర వాణిజ్యపరమైన ఉత్పత్తులు తొందరగా మార్కెట్ చేరేందుకు అవకాశం ఉంది. కాకినాడ- అమలాపురం జాతీయ రహదారి 216 అనుసంధానంగా ఉండటం... యానం నుంచి రాజమహేంద్రవరం ప్రయాణించేవారికి 20 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. సమయం ఆదా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

రహదారి విస్తరణ పనులు జరిగేదెన్నటికో..

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి జొన్నాడ సెంటర్ నుంచి తాళ్ళరేవు మండలం అరటికాయ లంక కేంద్రపాలిత యానం వరకు ఉన్న గౌతమి గోదావరి నది తీరం వెంబడి ఉన్న రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించేందుకు ఐదేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు విస్తరణకు 190 కోట్లు కేటాయించి సర్వే పనులు పూర్తి చేయించారు. ప్రారంభించేందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు గాని ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తీరం వెంబడి ఉన్న సుమారు 18 లంక గ్రామాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల లంక గ్రామాల్లో పండే అరటి, కొబ్బరి... ఇతర వాణిజ్యపరమైన ఉత్పత్తులు తొందరగా మార్కెట్ చేరేందుకు అవకాశం ఉంది. కాకినాడ- అమలాపురం జాతీయ రహదారి 216 అనుసంధానంగా ఉండటం... యానం నుంచి రాజమహేంద్రవరం ప్రయాణించేవారికి 20 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. సమయం ఆదా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రహదారి విస్తరణ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి.

గ్లాస్​హౌస్​ సెంటర్​లో అగ్నిప్రమాదం

Shivamogga (Karnataka), Jun 19 (ANI): Several devotees recited verses from the Bhagavad Gita at the Prasanna Ganpati Temple in Karnataka's
Shivamogga on Tuesday morning. These prayers come as the last straw for the Kannadigas who are suffering from an acute water crisis as a result of a long spell of drought. The devotees believe that reciting these shlokas from the Gita has the power to approach the rain god. The state of Karnataka which has been hit with drought in many districts has had to incur many losses. The drought has caused a loss of Rs16,662.48 crore and sought assistance from the centre of Rs2,434 crore under the National Disaster Response Fund (NDRF) as relief measures caused by the drought.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.