ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అందులో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Jul 14, 2019, 1:15 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాకి చెందిన గాది సత్తిబాబు(39), పి.శ్రీనులు మోటార్ సైకిల్పై కొత్తపేట నుంచి రావులపాలెం వస్తున్నారు. అదే సమయంలో కొత్తపేటకి చెందిన చోడపనీడి రాంబాబు, అనూషలు రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్తున్నారు. అమలాపురం రోడ్ దగ్గరకు వచ్చేసరికి రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి:పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు

తూర్పుగోదావరి జిల్లాకి చెందిన గాది సత్తిబాబు(39), పి.శ్రీనులు మోటార్ సైకిల్పై కొత్తపేట నుంచి రావులపాలెం వస్తున్నారు. అదే సమయంలో కొత్తపేటకి చెందిన చోడపనీడి రాంబాబు, అనూషలు రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్తున్నారు. అమలాపురం రోడ్ దగ్గరకు వచ్చేసరికి రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి:పైన బంగాళ దుంపలు... లోపల గంజాయి బస్తాలు

Nagpur (MH), July 13 (ANI): Farmers of Nagpur are facing worse situation due to water crisis in Maharashtra. Crops are turning into barren filed as there is no rain from last 15 days. Deputy Director of India Meteorological Department, Vidarbha M Sahu said, "Rain is not expected in next coming 5 days, as weather conditions are not favorable. Light rains expected only at 1- 2 locations. Rainfall rate is 28 % lesser than the normal rainfall rate." The situation is likely to worsen in the Marathwada and Vidarbha (Nagpur) regions, where storage levels have depleted to 5 and 10 per cent, respectively.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.