ETV Bharat / state

బోటు వెలికితీత చర్యలు... ఇవాల్టికింతే.. ఇక సోమవారమే!

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటును వెలికితీసేందుకు ఆదివారం సాయంత్రం వరకు శ్రమించి లంగర్ వేశారు. బోటును బయటకుతీసే చర్యలు తిరిగి సోమవారం చేపడతామని అధికారులు తెలిపారు.

author img

By

Published : Oct 20, 2019, 8:14 PM IST

Updated : Oct 21, 2019, 12:03 AM IST

బోటు వెలికితీత చర్యలు
కచ్చూలూరు నుంచి ఈటీవి భారత్ ప్రతినిధి...

విశాఖకు చెందిన నిపుణులు బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. నదిలోకి వెళ్లి బోటును పరిశీలించి ఉచ్చు వేశారు. బోటు వెలికితీత పనుల గురించి... పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

కచ్చూలూరు నుంచి ఈటీవి భారత్ ప్రతినిధి...

విశాఖకు చెందిన నిపుణులు బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. నదిలోకి వెళ్లి బోటును పరిశీలించి ఉచ్చు వేశారు. బోటు వెలికితీత పనుల గురించి... పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

ఇదీ చదవండి

సీఎం గారూ.. ఇంటినుంచి ఏంటీ రియాలిటీ షోలు?: తెదేపా

sample description
Last Updated : Oct 21, 2019, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.