ETV Bharat / state

'అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు' - మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ర్యాలీ

అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​చంద్రబోస్ తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా ఆయన ఆధ్వర్యలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ర్యాలీ నిర్వహించారు.

rally for support three capital at mandapeta east godavari district
వైకాపా ర్యాలీ
author img

By

Published : Jan 27, 2020, 11:37 AM IST

వైకాపా ర్యాలీ

'మూడు రాజధానులు ముద్దు' అంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని నినాదాలు చేస్తూ.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​చంద్రబోస్ నేతృత్వంలో ర్యాలీ చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివలన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు తన వారికి లబ్ధి చేకూర్చడానికి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అంటించారు. వైకాపా నేత కర్రి పాపారాయుడు గుండు చేయించుకుని చంద్రబాబు వైఖరిపై నిరసన తెలిపారు.

వైకాపా ర్యాలీ

'మూడు రాజధానులు ముద్దు' అంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని నినాదాలు చేస్తూ.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​చంద్రబోస్ నేతృత్వంలో ర్యాలీ చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివలన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు తన వారికి లబ్ధి చేకూర్చడానికి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అంటించారు. వైకాపా నేత కర్రి పాపారాయుడు గుండు చేయించుకుని చంద్రబాబు వైఖరిపై నిరసన తెలిపారు.

ఇవీ చదవండి..

శాసనమండలి పరిణామాలపై గవర్నర్ వాకబు

Intro:Ap_Rjy_71_26_Mudu Rajadhanulu_maddathu_ycp_Ryali_avb_Ap10110

Etv whatsapp lo visvals pampanu parisilenchagalaru.

మూడు రాజధానులు ముద్దు అంటూ మండపేటలో వైకాపా ర్యాలీ.
రాష్ట్రంలో ఒకే చోట అభివృద్ధి వద్దు మూడు రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేస్తూ మండపేట పట్టణంలో ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కలవపూ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అమరావతిలో శాసనపరమైన రాజధాని ఉందని విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని .కర్నూలులో న్యాయపరమైన రాజధానులుగా కొనసాగుతాయన్నారు.
వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తర కోస్తాలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తన అయిన వారికి లబ్ధి చేకూర్చడానికి ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక కరాచీ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వైకాపా నాయకుడు కర్రి పాపారాయుడు శిరోమండనం చేయించుకుని చంద్రబాబు వైఖరిపై తన నిరసన తెలిపారు


Body:Ap_Rjy_71_26_Mudu Rajadhanulu_maddathu_ycp_Ryali_avb_Ap10110

Etv whatsapp lo visvals pampanu parisilenchagalaru.

మూడు రాజధానులు ముద్దు అంటూ మండపేటలో వైకాపా ర్యాలీ.
రాష్ట్రంలో ఒకే చోట అభివృద్ధి వద్దు మూడు రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేస్తూ మండపేట పట్టణంలో ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కలవపూ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అమరావతిలో శాసనపరమైన రాజధాని ఉందని విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని .కర్నూలులో న్యాయపరమైన రాజధానులుగా కొనసాగుతాయన్నారు.
వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తర కోస్తాలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తన అయిన వారికి లబ్ధి చేకూర్చడానికి ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక కరాచీ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వైకాపా నాయకుడు కర్రి పాపారాయుడు శిరోమండనం చేయించుకుని చంద్రబాబు వైఖరిపై తన నిరసన తెలిపారు


Conclusion:Ap_Rjy_71_26_Mudu Rajadhanulu_maddathu_ycp_Ryali_avb_Ap10110

Etv whatsapp lo visvals pampanu parisilenchagalaru.

మూడు రాజధానులు ముద్దు అంటూ మండపేటలో వైకాపా ర్యాలీ.
రాష్ట్రంలో ఒకే చోట అభివృద్ధి వద్దు మూడు రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేస్తూ మండపేట పట్టణంలో ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కలవపూ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అమరావతిలో శాసనపరమైన రాజధాని ఉందని విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని .కర్నూలులో న్యాయపరమైన రాజధానులుగా కొనసాగుతాయన్నారు.
వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తర కోస్తాలో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తన అయిన వారికి లబ్ధి చేకూర్చడానికి ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక కరాచీ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వైకాపా నాయకుడు కర్రి పాపారాయుడు శిరోమండనం చేయించుకుని చంద్రబాబు వైఖరిపై తన నిరసన తెలిపారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.