ETV Bharat / state

ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలి: జ్యోతుల నెహ్రు

author img

By

Published : Apr 30, 2020, 7:36 PM IST

కరోనా సమయంలో రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని... తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. అన్నదాతలకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

jyothula nehru
jyothula nehru
మీడియాతో జ్యోతుల నెహ్రు

లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. పండించిన పంటలను కొనేవారు లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్​డౌన్ తొలగింపు విషయంలో అన్ని పార్టీల నేతలు, మేధావులతో మాట్లాడి... సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మీడియాతో జ్యోతుల నెహ్రు

లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. పండించిన పంటలను కొనేవారు లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే లాక్​డౌన్ తొలగింపు విషయంలో అన్ని పార్టీల నేతలు, మేధావులతో మాట్లాడి... సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి

'కరోనా ఎవరికైనా రావచ్చు.. బాధితులపై వివక్ష వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.