ETV Bharat / state

వేతనం పెంచాలని వీఆర్​ఏల నిరసన - తూర్పుగోదావరిలో జీతాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

నెలసరి వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్​ఏలు నిరసన చేపట్టారు.

వేతనాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన
author img

By

Published : Nov 13, 2019, 10:47 AM IST

వేతనాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్​ఏలు నిరసన చేపట్టారు. కాకినాడలో నిర్వహించే ధర్నాకు మండల కేంద్రాల నుంచి ప్రదర్శనగా బయల్దేరారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి కీలకంగా ఉన్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను రూ. 18వేలకు పెంచాలని వీఆర్​ఏలు డిమాండ్​ చేశారు.

వేతనాలు పెంచాలని వీఆర్​ఏల నిరసన

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వీఆర్​ఏలు నిరసన చేపట్టారు. కాకినాడలో నిర్వహించే ధర్నాకు మండల కేంద్రాల నుంచి ప్రదర్శనగా బయల్దేరారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి కీలకంగా ఉన్న తమను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను రూ. 18వేలకు పెంచాలని వీఆర్​ఏలు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ఉపాధి హామీ బిల్లుల కోసం ఎంపీపీ, సర్పంచుల నిరసన

Intro:యాంకర్ వాయిస్
వీఆర్ఏల నెలసరి వేతనం 18 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు కాకినాడలో నిర్వహించే ధర్నా నిమిత్తం వారంతా మండల కేంద్రాల నుంచి ప్రదర్శనగా వెళ్లారు రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి కీలకంగా వీఆర్ఏల ను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం తమ వేతనాలు 18 వేల రూపాయలు పెంచాలని వారి మొర పెట్టుకున్నారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:వీఆర్ఏలు నిరసన


Conclusion:వీఆర్ఏలు ప్రదర్శన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.