ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

author img

By

Published : Jul 26, 2020, 9:24 AM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

police seized alcohol at ravulapalem
రావులపాలెం మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీ పోలవరంకి చెందిన నూనె నాగరాజు, తిరుమల శ్రీనులు 100 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్నారు. రావులపాడు బ్రిడ్జి వద్ద పోలీసులు వారిని పట్టుకుని ... మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని సీఐ వి. కృష్ణ, ఎస్ఐ బుజ్జిబాబులు తెలిపారు.

ఇదీ చూడండి.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీ పోలవరంకి చెందిన నూనె నాగరాజు, తిరుమల శ్రీనులు 100 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్నారు. రావులపాడు బ్రిడ్జి వద్ద పోలీసులు వారిని పట్టుకుని ... మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని సీఐ వి. కృష్ణ, ఎస్ఐ బుజ్జిబాబులు తెలిపారు.

ఇదీ చూడండి.

'ఆధార్‌ లేక కొవిడ్‌ పరీక్షలు, వైద్యసేవలకు దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.