ETV Bharat / state

బోటు ప్రమాద ఘటనపై కేసు నమోదు - బోటు ప్రమాదంపై కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా లాంచీ ప్రమాద ఘటనపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

బోటు ప్రమాదంపై కేసు నమోదు
author img

By

Published : Sep 16, 2019, 11:40 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీపట్నం పోలీస్​ స్టేషన్​లో ముగ్గురు లాంచీ యజమానులపై చర్యలు ప్రారంభించిన పోలీసులు... పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో బోటు మునక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీపట్నం పోలీస్​ స్టేషన్​లో ముగ్గురు లాంచీ యజమానులపై చర్యలు ప్రారంభించిన పోలీసులు... పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి : బోటు ప్రమాదం...ఇంకా దొరకని ప్రయాణికుల ఆచూకీ

Intro:Ap_gnt_62_16_bigg_rain_av_AP10034

Contributor : k. Vara prasad (prathipadu),guntur

Anchor : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు లో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు చీకట్లు కమ్ముకొచ్చి....అమాంతం మేఘాలు నేలపై వాలిపోయినట్లు కనిపించింది. రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లో భారీగా నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.