ETV Bharat / state

పి. గన్నవరంలో ఘనంగా పీవీరావు జయంతి

తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు జయంతిని పి.గన్నవరం ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

author img

By

Published : May 10, 2020, 3:00 PM IST

p.gannavaram mla chitibabu given condolences to pv rao on his birth anniversary
పీవీరావుకు పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కొండోటి చిట్టిబాబు

తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు... ఆ వర్గానికి అందించిన సేవలు అనిర్వచనీయమని అని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

పీవీ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు... ఆ వర్గానికి అందించిన సేవలు అనిర్వచనీయమని అని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

పీవీ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అమర జవానుల్లారా... మీకివే మా నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.