ETV Bharat / state

గోదావరిలో వ్యక్తి గల్లంతు..ఇంకా దొరకని ఆచూకీ - గోదావరిలో వ్యక్తి గల్లంతు.. దొరకని ఆచూకీ

తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్​బాబు అనే వ్యక్తి కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అలాంటిదేమీ లేదని ఏపీఎస్​ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

గోదావరిలో వ్యక్తి గల్లంతు.. దొరకని ఆచూకీ
author img

By

Published : Sep 9, 2019, 7:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్​బాబు కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిన్న రాత్రి చోడవరం-నెల్లిపాక మధ్య జాతీయరహదారి కల్వర్టు పైనుంచి అతను గోదావరిలో జారిపడ్డాడు. ఆ సమయంలో నది ఉద్ధృతి అధికంగా ఉందనీ.. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకూ అతని ఆచూకీ దొరకలేదనీ.. అధికారులు పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టడం లేదని శోభన్​బాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని ఏపీఎస్​ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామనీ.. ప్రత్యేకంగా వలలూ ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి..

తూర్పుగోదావరి జిల్లా చోడవరంలో ఆదివారం రాత్రి గల్లంతైన శోభన్​బాబు కోసం అధికారులు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టడం లేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. నిన్న రాత్రి చోడవరం-నెల్లిపాక మధ్య జాతీయరహదారి కల్వర్టు పైనుంచి అతను గోదావరిలో జారిపడ్డాడు. ఆ సమయంలో నది ఉద్ధృతి అధికంగా ఉందనీ.. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకూ అతని ఆచూకీ దొరకలేదనీ.. అధికారులు పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టడం లేదని శోభన్​బాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదని ఏపీఎస్​ఆర్డీఎఫ్ బృందాలతో గాలిస్తున్నామనీ.. ప్రత్యేకంగా వలలూ ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.

ఇవీ చదవండి..

జెండా మోసిన కార్యకర్తలకు తెదేపా ఆర్థిక సాయం

Intro:పేదలు నిర్మించుకున్న ఇల్లు దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేతకు నిరసనగా వైకాపా నాయకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేశారు.
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు సురేందర్రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ముసునూరు నుండి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని కూల్చిన నిరుపేదల దుకాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు . రాజన్న పాలన ధర్మ పాలన అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కావలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నాయకులు దాడులు దౌర్జన్యాలు చేస్తూ అడిగినందుకు వారిపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తుండటం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ అధికారులు కొమ్ము రాయడం దారుణంగా ఉందన్నారు . వైకాపా నాయకులు కావలి నియోజకవర్గ ప్రజలు లను దౌర్జన్యానికి చేయడం దారుణమన్నారు . బాలకృష్ణా రెడ్డి నగర్ లో పేద ఇల్లు కూల్చివేత తెలుసుకొని డిల్లీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ సభ్యులు శ్రీరాములు ఆచార్యులు వచ్చి నిరుపేదలకు న్యాయం చేయాలని అడిగిన ఇప్పటికీ ఆ సమస్యను పరిష్కరించే లేదని తెలిపారు . అధికారులను భయపెట్టి వారి చేత అన్యాయాలు చేయిస్తున్న ప్రభుత్వం వైకాపా అని అని భాజపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు భరత్ కుమార్ కావలి నియోజక వర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ మాలాద్రి, మురళి నాయుడు జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు మాధవి కమల పద్మావతి శ్రీదేవి సుభాషిని రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
..
1. కందుకూరి వెంకట సత్యనారాయణ
2. భరత్ కుమార్.

ఎం. రామారావు. కావలి. ap10063,kit no 791,8008574974.



Body:భాజపా ఆధ్వర్యంలో ధర్నా


Conclusion:పేదలు నిర్మించుకున్న ఇల్లు దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేతకు నిరసనగా వైకాపా నాయకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేశారు.
..
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు సురేందర్రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ముసునూరు నుండి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని కూల్చిన నిరుపేదల దుకాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు . రాజన్న పాలన ధర్మ పాలన అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కావలి నియోజకవర్గం లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నాయకులు దాడులు దౌర్జన్యాలు చేస్తూ అడిగినందుకు వారిపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తుండటం అన్యాయమన్నారు. అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ అధికారులు కొమ్ము రాయడం దారుణంగా ఉందన్నారు . వైకాపా నాయకులు కావలి నియోజకవర్గ ప్రజలు లను దౌర్జన్యానికి చేయడం దారుణమన్నారు . బాలకృష్ణా రెడ్డి నగర్ లో పేద ఇల్లు కూల్చివేత తెలుసుకొని డిల్లీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ సభ్యులు శ్రీరాములు ఆచార్యులు వచ్చి నిరుపేదలకు న్యాయం చేయాలని అడిగిన ఇప్పటికీ ఆ సమస్యను పరిష్కరించే లేదని తెలిపారు . అధికారులను భయపెట్టి వారి చేత అన్యాయాలు చేయిస్తున్న ప్రభుత్వం వైకాపా అని అని భాజపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు భరత్ కుమార్ కావలి నియోజక వర్గ నాయకులు పసుపులేటి సుధాకర్ మాలాద్రి, మురళి నాయుడు జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు మాధవి కమల పద్మావతి శ్రీదేవి సుభాషిని రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
..
1. కందుకూరి వెంకట సత్యనారాయణ
2. భరత్ కుమార్.

ఎం. రామారావు. కావలి. ap10063,kit no 791,8008574974.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.