ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం బారులు తీరిన ప్రజలు

author img

By

Published : May 6, 2021, 9:44 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో రెండో డోసు టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచే సమీప ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు బారులు తీరారు.

vaccination
వ్యాక్సిన్ కోసం బారులు తీరిన ప్రజలు

తూర్పుగోదావరి జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులోకి రావటంతో ప్రజలు త్వరగా టీకా వేయించుకునేందుకు రాజమహేంద్రవరంలోని ఆనందనగర్ పాఠశాలకు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్యూలైన్లలో నిల్చున్నారు. 12 గంటలకల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిస్తామని సిబ్బంది ప్రకటించటంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు.

తూర్పుగోదావరి జిల్లాలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులోకి రావటంతో ప్రజలు త్వరగా టీకా వేయించుకునేందుకు రాజమహేంద్రవరంలోని ఆనందనగర్ పాఠశాలకు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్యూలైన్లలో నిల్చున్నారు. 12 గంటలకల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిస్తామని సిబ్బంది ప్రకటించటంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు.

ఇదీ చదవండి

కఠినంగా కర్ఫ్యూ ఆంక్షలు.. నిర్మానుష్యంగా రహదారులు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం : పితాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.