ETV Bharat / state

'మారుమూల ప్రాంతాల్లోనూ రహదారి సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం'

నియోజకవర్గంలోని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. చిట్టిలంక వారి పేటలో సీసీ రహదారి నిర్మాణానికి సోమవారం పూజ చేసి ప్రారంభించారు.

author img

By

Published : Jun 29, 2020, 2:50 PM IST

p gannavaram mla laid foundation to cc road in chitti lanka in east godavari district
చిట్టిలంకలో సీసీ రోడ్డు నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్​ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్​ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

పి.గన్నవరంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.