ETV Bharat / state

'మారుమూల ప్రాంతాల్లోనూ రహదారి సౌకర్యాలు అభివృద్ధి చేస్తాం' - p gannavaram mla latest news

నియోజకవర్గంలోని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. చిట్టిలంక వారి పేటలో సీసీ రహదారి నిర్మాణానికి సోమవారం పూజ చేసి ప్రారంభించారు.

p gannavaram mla laid foundation to cc road in chitti lanka in east godavari district
చిట్టిలంకలో సీసీ రోడ్డు నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 29, 2020, 2:50 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్​ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. చిట్టిలంక వారి పేటలో సిమెంట్​ రహదారి పనులకు పూజ చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

పి.గన్నవరంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.